అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.జార్జియా రాష్ట్రంలోని బారో కౌంటీలోని ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులు జరిపాడు.బుధవారం ఈ కాల్పులు జరిగినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా,09 మంది గాయపడ్డారు.కాల్పులు జరగడంతో ఒక్కసారిగా విద్యార్థులు బయటికి పరుగులు పెట్టారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని...
బంగ్లాదేశ్ తాజా పరిణామాలపై తొలిసారి ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు.బంగ్లాదేశ్ లో ఆందోళనలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఆందోళనల పేరుతో కొందరు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.బంగ్లాదేశ్ జాతిపిత షేక్ మూజిబుర్ రెహ్మాన్ విగ్రహంను ధ్వంసం చేసినందుకు న్యాయం చేయాలని కోరారు.బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేసి వారికి న్యాయం...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...