Friday, June 27, 2025
spot_img

ipl 2025

మరో వారం రోజుల్లో ఐపిఎల్‌

మార్చి 22న ప్రారంభం కానున్న టోర్నీ వేసవిలో మజా ఇవ్వనున్నప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌లో మరో మజా గేమ్‌ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఛాంపియన్స్‌ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకోవడంతో క్రికెట్‌ అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో ఐపిఎల్‌కు తెరలేవనుంది. అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఐపిఎల్‌ సీజన్‌ 2025కి...

రూ.10.75 కోట్లతో భువిని దక్కించుకున్న ఆర్సీబి

భారత్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను రాయల్ ఛాలెంజ్ బెంగళూరు రూ.10.75 కోట్లతో దక్కించుకుంది. సోమవారం సౌదీ అరేబియాలోని జేడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభమైంది. ఇందులో భాగంగా భువనేశ్వర్ కుమార్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లతో దక్కించుకుంది. రూ.02 కోట్ల కనీస ధరతో భువనేశ్వర్ కుమార్ అందుబాటులోకి వచ్చాడు....
- Advertisement -spot_img

Latest News

2.2 లక్షల ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోకరా: బీఆర్ఎస్

హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్‌ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS