Monday, August 18, 2025
spot_img

jammu kashmir

క్లౌడ్‌బ‌ర‌స్ట్‌.. 60 మంది మృతి

జమ్మూ–కాశ్మీర్‌ పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు ఘోర విషాదానికి కారణమయ్యాయి. ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి పైగా గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం రెండో రోజు కూడా శోధన.. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే...

జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ దుర్ఘటన

12 మందికి పైగా మృతి జమ్మూ కాశ్మీర్‌ కిష్త్వార్‌ జిల్లాలోని చాషోటి ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. మచైల్‌ మాతా యాత్ర ప్రారంభ స్థలమైన ఈ ప్రాంతం నుంచి హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో ఈ విపత్తు తలెత్తింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కనీసం 12 మందికి...

కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

పహల్గామ్‌ ఉగ్రవాదుల హతం నలుగురిలో ముగ్గురిని మట్టుబెట్టినట్లు సమాచారం జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.. రెండు నెలల క్రితం పహల్గామ్‌ ఉగ్రదాడికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గురిని భద్రతా బలగాలే ఎన్‌కౌంటర్‌ చేశాయి. అమాయకుమైన 26 మంది టూరిస్టుల్ని పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెస్టిస్టెంట్‌ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌)‘...

ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కశ్మీర్‌ హిమాలయ పర్వతాల్లో మంచులింగం రూపంలో కొలువైన శివుడ్ని భక్తులు దర్శించుకునేందుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. యాత్ర మారాల్లో గగనతలంపై నుంచి కూడా పర్యవేక్షణ సాగుతోంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 9 నాటికి పూర్తవుతుంది. 3880 విూటర్ల ఎత్తులో ఉండే గుహలో...

ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వెతికి శిక్షిస్తాం

వారికి మద్దతు ఇస్తున్న వారిని సైతం వదలబోం కలలో కూడా ఊహించని విధంగా శిక్ష వేస్తాం వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే బీహర్‌ పర్యటనలో ప్రధాని మోడీ ఘాటు హెచ్చరిక ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు....

ఉగ్రవాదులను ఊరికే వదలం

తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఘాటుగా హెచ్చరించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనకు బదులు తీర్చుకుంటామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. దాడికి భారత్‌ గట్టిబదులిస్తుందని ఉగ్రవాదులను హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడిలో...

కాశ్మీర్‌ నుంచి పర్యాటకులు తిరుగుప్రయాణం

శ్రీనగర్‌ నుంచి ప్రత్యేకంగా విమనాల ఏర్పాటు 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది వెనక్కి కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడి ప్రశాంతత చోటుచేసుకున్న కాశ్మీర్‌లో మరోమారు పర్యాటకులు వీడుతున్నారు. ఎంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన యాత్రికులు ఇక్కడి నుంచి స్వ‌స్థ‌లాల‌కు బయలుదేరరు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన తో వణికిపోయిన...

ఉగ్రమూకలు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు

సైన్యాన్ని చూసి వణికిపోయిన బాధితులు పోల్చుకోలేక వదిలిపెట్టమని ప్రాధేయపడిన ఇల్లాలు బాధితులకు అండగా ఉంటామన్న హోంమంత్రి జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సవిూప బైసరన్‌ లోయలో సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ముష్కరులు మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడులు చేయడంతో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రూరమైన దాడిలో బయటపడిన బాధితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు....

కాశ్మీర్‎లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు, వలస కార్మికుడిపై కాల్పులు

దక్షిణ కాశ్మీర్‎లోని పూల్వమా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వలస కార్మికుడిపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బాధితుడి చేతిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం అయిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడిని బిజ్నోర్ కు చెందిన శుభంగా గుర్తించారు. ఇదిలా ఉండగా గతవారం రోజుల్లో కాశ్మీర్‎లో కార్మికులపై దాడి జరగడం ఇది మూడోసారి.

2029లో బీజేపీ, కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‎కు దూరంగా ఉంటాయి

హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించినబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS