ఏడుగురిని ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం
వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చికిత్స
విద్యార్థినులు అస్వస్థతపై యాజమాన్యం సైలెన్స్
హాస్టల్స్లో వరుస ఘటనలతో పేరెంట్స్లో ఆందోళన
జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న 7 గురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. అయితే ఈ ఘటనపై యాజమాన్యం సైలెంట్గా ఉండటం విశేషం. వరుస...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...