అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గ*జాయి తాగుతున్న పోకిరీలను అక్కడి నుండి వెళ్లాలని ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడు చెప్పడంతో..
మాకే చెబుతావా అంటూ జనార్దన్ నాయుడుపై కర్రలు, రాళ్లతో దాడి..
దాడిలో జనార్దన్ నాయుడుకి తీవ్రగాయలయ్యాయి.
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వరకు వసూలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి...