అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ ఆధ్వర్యంలో బంగారు పతక అవార్డులు
ప్రతిభా వంతులైన వైశ్య విద్యార్థుల పోటీ తత్వాన్ని పెంపొందించడానికి అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ హైదరాబాద్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు పతక అవార్డు ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఖైరతాబాద్లోని వాసవి సేవా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్.ఎస్.వి...
ఒక్క విద్యార్థి రెండు కాలేజీల్లో చదివి, ర్యాంకు సాధించినట్లు ప్రకటనలు
విద్య నేర్పించాల్సిన విద్యాసంస్థలే మోసాలకు తెరలేపారు..
శ్రీ చైతన్య, నారాయణ సంస్థల్లో చదవని విద్యార్థులను చదివినట్లుగా బుకాయింపు..
దొంగ ర్యాంకులతో విద్యార్థుల తలిదండ్రులకు బురడి కొట్టిస్తున్న వైనం
తమవి కానీ ర్యాంకులను శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు ఎలా ప్రచురిస్తాయి ..
తల్లిదండ్రులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న కార్పొరేట్...