జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి.మే 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరగగా ఈరోజు ఉదయం ఫలితాలను ప్రకటించారు.ఈ పరీక్షలో మొత్తం 48,248 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.అర్హత సాధించిన వారిలో 7,964 మంది మహిళలు ఉన్నారు.పరీక్షకు హాజరైన అభర్ధులు అధికార వెబ్ సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.ఈ ఫలితాలలో ఐ.ఐ.టీ ఢిల్లీకి...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...