ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్న ప్రధాని మోదీ
పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోదీ మొదటిసారి జమ్మూకాశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నెల 6న జమ్మూకాశ్మీర్కి రానున్న ఆయన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ని ఓపెన్ చేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. చీనాబ్ నదిపై నిర్మించారు. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ని ప్రారంభించే విషయాన్ని కేంద్ర సహాయ...
రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
గతేడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఓ ఘనుడు భక్తుల విశ్వాసాన్ని బిజినెస్గా...