Sunday, August 17, 2025
spot_img

jp nadda

మిత్రపక్షాల మధ్య మరింత సమన్వయం

నడ్డా నివాసంలో ఎన్టీఎ పక్షాల భేటీ అమిత్‌ షా, చంద్రబాబు తదితరుల హాజరు మిత్రపక్షాల సమన్వయం పార్లమెంట్‌ లోపల, బయటా మరింత పెంచుకోవడంపై ఎన్డీయే పక్షాలు దృష్టి సారించాయి. ఈ మేరకు దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే పక్షాల ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌...

బిజెపి కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు

హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నడిపే ప్రభుత్వాలు ఎక్కువరోజులు మనుగడ సాగించలేవు హిమాచల్‎ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బిజెపి ప్రజల వికాసానికి పనిచేస్తే..కాంగ్రెస్ స్వలాభం కోసం పనిచేస్తుంది హిమాచల్‎ప్రదేశ్ లో ఉచిత కరెంట్ ఇస్తామని అన్నారు ప్రాంతీయ పార్టీల పుణ్యాన కాంగ్రెస్...

కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులైన రాజ్ నాథ్ సింగ్,జె.పి నడ్డా,రామ్ దాస్ లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.రాష్ట్రానికి సంభందించిన పలు అంశాల పై వారితో చర్చించారు.విభజన హామీలు,రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకోనివెళ్లారు.అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు.గత ప్రభుత్వ పాలనా వల్ల రాష్ట్రం ఆర్థిక...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS