Thursday, July 17, 2025
spot_img

kcr

కాలేశ్వరం ప్రాజెక్టు అక్ర‌మార్కుల‌ను వ‌ద‌లం

ప్ర‌తి పైసా రికవరీ చేస్తాం.. నిరుపేదలకు పంచుతాం!! నీరు నిలువ ఉంచవద్దని నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీ అనుభవజ్ఞులు చెబుతున్నారు గాంధీభవన్ ప్రెస్ మీట్ లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెల్లడి గత బీఆర్ఎస్ పాలకులు అధికారులు లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిందని, ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా అవినీతి...

మీడియాపై దాడి చేస్తే సహించం

తెలంగాణ కేసీఆర్ జాగీరా..? ఎందుకీ అహంకారం అంటూ బండి ప్రశ్న తెలంగాణ కేసీఆర్‌ జాగీరా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ కొడుకు కెటిఆర్‌కు అహంకారం తగ్గలేదన్నారు. అధికారం పోయినా నిజాలు గుర్తించకుండా ఇంకా అహంకారం ప్రదర్శిస్తే కుదరదని అన్నారు. వాడు వీడు అని తిడితే కేసీఆర్‌ కుటుంబం కార్లలో కూడా తిరగనివ్వమన్నారు. రాధాకృష్ణ...

బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..

బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం దుర్మార్గం..అధికారంలో ఉన్నప్పుడు కులాలు కనపడలేదా?అధికారం కోల్పోయినప్పుడు కులాలను ఎందుకు దగ్గర తీస్తున్నారు..తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.. ప్రతిదీ అర్థం చేసుకుంటారు అధికారంలో ఉన్నపుడు..కేసీఆర్ కూతురికి బీసీల గురించి తెల్వదా?బట్ట కాల్చి మీద వేయడంలో కేసీఆర్ కుటుంబానికి అందెవేసిన చేయి..బీసీలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటున్న కల్వకుంట్ల...

కేసీఆర్ ఆగం చేస్తే.. కాంగ్రెస్ ఆదుకుంది: పొంగులేటి

నాడు వాసాలమర్రిలో కేసీఆర్ ఇండ్లు కూల్చి గ్రామాన్ని ఆగం చేస్తే..నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకుంటుంది.ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి లో ప్రభుత్వ విప్ Beerla Ilaiah గారు, భువనగిరి ఎం.పి Chamala Kiran Reddy గారు, భువనగిరి ఎమ్మెల్యే Anil Kumar Reddy Kumbam గారు, జిల్లా కలెక్టర్...

కవిత ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో?

పార్టీ అధినేత పిలుపు కోసం వెయిటింగ్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై బీఆర్ఎస్‌ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందేమోనని కవిత వెయిటింగ్ చేస్తున్నారు. ఆమె లెటర్ లీక్ అయి 10 రోజులు దాటినా కేసీఆర్ ఇంకా ఆమెను పిలిచి మాట్లాడలేదు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పార్టీ అంతర్గత...

కవితను బీఆర్ఎస్ నుంచి తొలగించాలి

కేసీఆర్‌కి జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ క్రమశిక్షణ ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్.. కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అగ్ర కులాలకు ఒక న్యాయం.. బడుగులకు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో సొంత బిడ్డలు తప్పుచేసినా...

కల్వకుంట్ల కవిత చిట్‘హాట్’

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. BRSను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారంటూ బాంబ్ పేల్చారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, అయితే తాను ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పారు. తన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమంటే తనపై పెయిడ్ ఆర్టిస్టులతో దాడి చేస్తున్నారని...

ఉగ్రవాదం అంతం కావాల్సిందే

ఉగ్రవాదం విషయంలో ప్రపంచ శక్తులు ఏకం కావాలి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాల్సిందే దేశరక్షణలో ఎవ్వరికీ తీసుపోమని నిరూపణ : కేసీఆర్‌ భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా తాను గర్వపడుతున్నాని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో ఉన్నా.. ఏ దేశంలో వున్నా.. ప్రపంచ మానవాళికి...

చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరించిన హరీష్ రావు

ఏప్రిల్ 27న జరగబోయే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి కాటం శివ ఆధ్వర్యంలో "చలో వరంగల్" పోస్టర్ ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, తెలంగాణ తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్...

జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్‌

బాధితులకు అండగా గులాబీ జెండా రజతోత్సవ వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కెటిఆర్‌ కాశ్మీర్‌ ఉగ్రదాడి మృతులకు నివాళి తెలంగాణ భవన్‌ ఒక జనతా గ్యారేజ్‌లా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బాధితులకు అండగా నిలిచేది గులాబీ జెండా ఒక్కటే అని తెలిపారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ...
- Advertisement -spot_img

Latest News

అమెరికాకు విస్తరించిన జీవీబీఎల్: డల్లాస్‌లో నూతన చాప్టర్

హైదరాబాద్, జూలై 17: భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS