Tuesday, August 19, 2025
spot_img

kerala

నన్స్‌ అరెస్ట్‌పై కొనసాగుతున్న ఆందోళన

ఛత్తీస్‌గఢ్‌లో కేరళ నన్స్‌ అరెస్ట్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అవుతోంది. దుర్గ్‌ రైల్వేస్టేషన్‌లో జులై 25న కేరళకు చెందిన ఇద్దరు నన్స్‌ సిస్టర్‌ ప్రీతి మేరీ, సిస్టర్‌ వందన ఫ్రాన్సిస్‌ను ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మానవ అక్రమ రవాణా, బలవంతపు మతమార్పిడి ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగాయి. అయితే,...

నిమిష కేసులో కొత్త మలుపు

బ్లడ్‌మనీకి అంగీకించేది లేదన్న మృతుడి సోదరుడు న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడి ఆమెకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్‌ యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాధిత కుటుంబాన్ని బ్లడ్‌ మనీకి ఒప్పించేందుకు సమయం చిక్కిందని అంతా...

జాతీయ రాజ‌ధానిలో 100 మందికి క‌రోనా

ఇండియాలో వెయ్యి దాటిన క్రియాశీల‌క‌ కేసులు కేరళలో హ‌య్య‌స్ట్‌ 430 మందికి, మహారాష్ట్రలో 209 మందికి పాజిటివ్‌ మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మ‌హ‌మ్మారికి బ‌లి దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ మళ్లీ కలకలం రేపుతోంది. ఏడు రోజుల్లోనే వందకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 2020లో తొలిసారి తెర మీదికి వ‌చ్చి ప్రపంచవ్యాప్తంగా...

శబరిమల అయ్యప్ప ఆభరణాలే, పెరునాడు అయ్యప్పకి కూడా

శబరిమల వెళ్ళలేని మంజుమాతలు (మహిళా భక్తులు) కోసం అనాదిగా వస్తున్న ప్రత్యేక ఆచారం ప్రతి సంవత్సరం జనవరి 21న ఇక్కడ అవే తిరువాభరణాలను అలంకరిస్తారు శబరిమల నుండి తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఒక రోజు జాతర ముగిసిన తర్వాతనే పందలం చేరుకుంటాయి "ఆదాబ్" కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన శబరిమల ఆచార సంరక్షణ సమితి సెక్రటరీ జి పృథ్వీపాల్ అన్ని...

వయనాడ్ లో పర్యటించిన ప్రధాని మోదీ

ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ శనివారం వయనాడ్ లో పర్యటించారు.ఏరియల్ సర్వే ద్వారా విలయం తీవ్రతను తెలుసుకున్నారు.ఢిల్లీ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కేరళకు బయల్దేరారు.ఉదయం 11 గంటలకు కన్నూర్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ కేరళ సీఎం,గవర్నర్ తో కలిసి ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్టర్ లో వయనాడ్ కి బయల్దేరారు.కొండచరియలు విరిగిపడిన చురల్...

వయనాద్ బాధితులకు రూ.10 లక్షల విరాళం ప్రకటించిన రష్మిక

కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తులో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడానికి సినీ నటి రష్మిక మందన మరోసారి ముందకొచ్చింది.10 లక్షల రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తునట్టు ప్రకటించారు.

వయనాడ్ లో కొనసాగుతున్న ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్

కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య 291 కి చేరింది.మరో 200 ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.మరోవైపు ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.బురద తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భారత...

విపత్తులను ముందే ఊహించి అప్రమత్తత కావాలి

కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ జిల్లా ఈ మధ్యకాలంలో భారీ వర్షాల వల్ల తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది.ఈ వరదల వలన 163 పైగా మృతులు వుండడం బాధాకరం.ఈ సంఘటన కేవలం ఆ ప్రాంతానికే కాకుండా మొత్తం రాష్ట్రానికి,దేశానికి కూడా దిగ్భ్రాంతిని కలిగించింది.వరదల కారణాలు, ప్రభావాలు మరియు వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తే కుండపోత...

వయనాడ్ లో విరిగిపడ్డ కొండచరియలు,స్పందించిన ప్రధాని

వయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డ ఘటన పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.కొండచరియలు విరిగి పడటం విచారకరమని,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.జరిగిన ఘటన పై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని,సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కేంద్రం నుండి అందించాల్సిన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.మరోవైపు మరణించిన వారి కుటుంబాలకు రూ.02...
- Advertisement -spot_img

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS