కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం,హత్య ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.చంద్రచూడ్తో పాటు జేబీ పర్దివాలా,మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.ఈ మేరకు వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి,సభ్యుల పేర్లను కూడా వెల్లడించింది.మరోవైపు బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన...