సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉంది
ఫోన్ ట్యాపింగ్తో జల్సాలు చేసిన కేసీఆర్
విరుచుకుపడ్డ కేంద్రమంత్రి బండి సంజయ్
జలవివాదాలు పరిష్కరించాలని కేంద్రం చొరవ తీసుకుంటే బీఆర్ఎస్ విషం చిమ్ముతోందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీ, తెలంగాణ జల వివాదం పరిష్కంచాలని ప్రయత్నిస్తే...