జైలుకు వెళ్లేందుకు తనకు భయం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక్క కేసు కాదు.. ఇంకా వెయ్యి కేసులు పెట్టినా తాము ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని తెలిపారు. తనను విచారణకు పిలవటం ఇది మూడోసారి అని...
వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్లోని...