అక్రమార్కులకు అండగా నిలుస్తున్న అధికారులు
ఎండోమెంట్ అధికారులపై తీవ్ర ఆరోపణలు
తప్పుడు పత్రాలతో ఆక్రమణకు యత్నం
విజిలెన్స్ విచారణలో జాప్యం, జీహెచ్ఎంసీ వైఫల్యం
హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న శ్రీ దేవీబాగ్ ఆలయానికి చెందిన విలువైన భూమి ఆక్రమణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ భూమి ఆక్రమణలో ఎండోమెంట్ శాఖ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని శ్రీ దేవీబాగ్ వెల్ఫేర్ సొసైటీ...
మాకు సంబంధం లేదంటే, మాకు సంబంధం లేదంటున్న అధికారులు.
ఇరిగేషన్, రెవిన్యూ తర్జన భర్జన.
రావుస్ ఫార్మా లేబరేటరీస్ ప్రవేట్ లిమిటెడ్ పై నేటికి చర్యలు శూన్యం.
ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడంలో అధికారులకు బాధ్యత లేదా.?
హైడ్రాస్ఫూర్తితో అక్రమాలను సక్రమంగా మార్చలేరా.?
ఇది కూడా మీ విధుల్లో భాగమే కదా.?
కెనాల్ భూమిని కబ్జా చేసి ఫార్మా కంపెనీ అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని...
కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయని సదరు వ్యక్తి
న్యాయం అంటే లెక్కలేదు చట్టం అంటే గౌరవం లేదు
కష్టపడి కొనుక్కున్న భూములను లాక్కుంటున్న వైనం
దొంగలకు సద్దులు మోస్తున్న కొంతమంది అధికారులు
కొండకల్ రేడియల్ రోడ్డుకు భూములు అమ్ముకున్నారు
ప్రభుత్వం ఇచ్చే పరిహారం కూడా తీసుకున్నారు
రికార్డుల్లో మారకపోవడం వల్ల మళ్లీ రెచ్చిపోతున్నారు
అధికారుల అలసత్వం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు
పట్టేదారుల అనుమతి...
సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామం, ఆనంద్నగర్ కాలనీలో భూఆక్రమణకు పాల్పడుతున్న అజయ్కుమార్ కేడియా
సివిల్ మ్యాటర్లో తలదూరుస్తున్న కొల్లూరు పోలీసులు
మేమెం చెప్పిందే వేదం.. చేసిందే న్యాయం అంటున్న పోలీసులు
ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. కోర్టు ఆర్డర్ ఇక్కడ చెల్లవుంటూ కంటైనర్లను తొలగించిన పోలీసులు
కోర్టు ఆర్డర్ను లెక్కచేయకుండా యెలిమెల ప్రమోద్ పై కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు
పోలీసులను అడ్డం...
సర్వే నెంబర్ 278లో ప్రభుత స్థలం కబ్జా
సర్కార్ జాగలో మూడంతస్తుల బిల్డింగ్ నిర్మాణం
మున్సిపల్ అధికారుల ఫుల్ సపోర్ట్
అక్రమ నిర్మాణం కూల్చేయాలని మల్కాజ్ గిరి ఎమ్మార్వో ఆదేశం
స్థానిక బీఆర్ఎస్ నేత అండతో కోట్లు విలువ చేసే భూమి హాంఫట్
ప్రభుత్వ స్థలంలో కట్టిన నిర్మాణాన్ని టచ్ చెయ్యని మున్సిపల్ అధికారులు
రాజధాని నగరం హైదరాబాద్ లో భూముల ధరలు...
రాజేంద్రనగర్ మండలంలోని రాంబాగ్ లో సర్వే నెం. 523లో భూమి మాయం
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని పక్కనే ఉన్న స్థలం స్వాహా
ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు
బహుళ అంతస్థుల భవనం నిర్మాణాలు
జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల ఫుల్ సపోర్ట్
తహసీల్దార్ నిర్లక్ష్యంతో జోరుగా నిర్మాణ పనులు
ముడుపులు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులా..?
ఎండోమెంట్ భూమిలో నిర్మాణాలకు అనుమతులు...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...