Sunday, June 1, 2025
spot_img

latest news

సూర్యాపేటలో ఫేక్ డాక్ట‌ర్ల‌కు చెక్ పెట్టండి

వైద్యంలో అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి జిల్లా మంత్రి ఉత్తమ్ దృష్టి సారించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ సూర్యాపేట, మే 25(ఆదాబ్ హైదారాబాద్): కొంతకాలంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న వరుస మరణాలు, అక్రమాలు, అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్...

మోడీ బిల్డర్‌కి.. లేడీ త‌హ‌శీల్దార్ దాసోహం..

పోచారం మునిసిపల్‌ కమిషనర్ కూడా ఆ సంస్థ‌ మోచేతి నీళ్లే తాగుతున్న వైనం హెచ్‌ఎండీఏ లేఔట్‌ ప్రకారం దారిని ఓ సర్వే నంబర్‌లో చూపించిప్రభుత్వ స్థలం పైగా రైతుల పొలాల మీదగా రోడ్డు వేస్తున్న జక్కా వెంకట్‌ రెడ్డి.. పోచారం మునిసిపల్‌ కమిషనర్‌ వీరారెడ్డి పైరవీలతోనే…వారు కడితే సక్రమం.. మేం కడితే అక్రమమా? పేదోడికో...

ప్రభుత్వ భూమికి పంగ‌నామాలు

˜ ఆ భూమి విలువ‌ 400 కోట్ల రూపాయ‌లు˜ ప్రొహిబిటెడ్‌ కోర్టు కేసులో ఉన్న భూములకు డీటీసీపీ అనుమతులు˜ సాల్వో ఎక్స్‌ప్లోసివ్స్‌, శ్రీ కన్‌స్ట్రక్షన్స్‌ డెవలపర్స్‌కు అనుమతి ఎలా ఇచ్చారు? ˜అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డగా మారిన యాదగిరిగుట్ట ఎస్‌ఆర్వో..˜ ఇప్పటికే ఓ ఎస్‌ఆర్వో సస్పెండ్‌, ఒక‌రు ఏసీబీ ట్రాప్‌లో.. ˜ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఎస్‌ఆర్వో...

దందాల‌కు కేరాఫ్ చందానగర్

స్పీకింగ్ ఆర్డర్లు జారీ చెయ్? పైసలు వసూల్ చెయ్? హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన సర్కిల్-21 డిప్యూటీ కమిషనర్.. వేల కోట్ల రూపాయల విలువ చేసే అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు.. ఖానామెట్‌లో కానరాని ప్రభుత్వ నిబంధనలు.. చందానగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ యాక్ట్-1955, టి.ఎస్. బీ పాస్‌లు వర్తించవు.. శేర్‌లింగంప‌ల్లి జోన్ పరిధిలో బోగస్ జీహెచ్ఎంసీ మార్టిగేజ్‌లతో అనుమతుల జారీ.. చందానగర్...

ఓయూ అభివృద్ధికి సహకారం.. సింగరేణికి గర్వకారణం..

సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్ వెల్ల‌డిసింగరేణి స‌హ‌కారం మరువలేంః ఓయూ వీసీ హైదరాబాద్‌: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్‌) కింద సింగరేణి నిధులతో ఉస్మానియా యూనివ‌ర్సిటీ(ఓయూ)లో నిర్మించిన ఈసీఈ తరగతి గదుల సముదాయాన్ని సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్ ఓయూ వీసీ ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగరంతో కలిసి ప్రారంభించారు. రూ.2 కోట్లతో ఆ నిర్మాణానికి సహకరించటం తమ సంస్థకు...

కబ్జాకోర్‌ వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ అధినేత వర్మ..

మియాపూర్‌లో రామసముద్రం కుంటను కబ్జా చేసి అడ్డంగా దొరికిపోయిన అధినేత వర్మ.. వర్మ అవినీతిలో భాగస్వాములై, కబ్జా వైపు కన్నెత్తి చూడని ఇరిగేషన్‌ శాఖాధికారులు.. కబ్జా చేసిన స్థలం ఖాళీ చేస్తున్న వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ..! రేరా, హెచ్‌ఎండిఏ అనుమతి రద్దు చేయకపోవడంలో మతలబేంటి.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నేటికీ ఫిర్యాదు చేయని ఇరిగేషన్‌ అధికారిణి ఏ.ఈ. పావని రంగారెడ్డి...

మోసాల సామ్రాట్ క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి

ఎస్ఆర్‌సీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ప్రొపరేటర్ సి.కల్యాణ్ చక్రవర్తి మోసాలు ఎన్నో న‌కిలీ గుర్తింపుతో క్లాస్ 2 కాంట్రాక్టర్ గా కొనసాగింపు ప్రభుత్వ ఖ‌జానాకు నిండా ముంచుతున్న వైనం ముడుపులతో అధికారులను మచ్చిక చేసుకుంటున్న చక్రవర్తి నాణ్య‌త‌లేకుండా, స‌గం ప‌నులు చేసిన పూర్తి బిల్లులు వ‌సూలు బ్యాంక్ గ్యారెంటీలో సైతం మోసాల‌కు పాల్పడ్డ అపరమేధావి బోగ‌స్ గ్యారెంటీలతో బొల్తా కొట్టించి, కాంట్రాక్టర్లు పొందిన క‌ళ్యాణ్‌ 'వడ్డించేవాడు మనవాడైతే...

వీరారెడ్డి సార్ వసూల్ కా బహదూర్..

ప్రయివేట్ పీఏ శివారెడ్డిని పెట్టుకుని వసూళ్ల దందా.. వసూల్ రాజాగా అవతారమెత్తిన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి ఇక్కడ అక్రమ నిర్మాణాలే ఈయనగారి టార్గెట్.. షెడ్డుకు పర్మిషన్ లేకపోయినా నో ప్రాబ్లెమ్.. మెస్ బిల్ కట్టాలంటూ రెండు లక్షలు డిమాండ్ చేస్తున్న వైనం.. ఎవరైనా ఏమైనా అంటే మా సార్ చూసుకుంటాడంటున్న శివారెడ్డి.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, పోచారం మున్సిపల్ కమిషనర్...

గురుకులంలో కీచక ఉపాధ్యాయుడు

తోటి మహిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. మహిళా ఉద్యోగినిపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు...

కాంగ్రెస్ పై యుద్ద భేరీ మోగిస్తున్నాం

ఎమ్మెల్సీ ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’ బీజేపీదే ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ కు గుణపాఠమిది బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హ్యాట్సాఫ్…. ఓటరు మహాశయులకు శిరస్సు వంచి వందనాలు ఇకపై ఏ ఎన్నికలు జరిగినా గెలపు బీజేపీదే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్…. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’లో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ...
- Advertisement -spot_img

Latest News

72వ మిస్ వరల్డ్.. ఓపల్ సుచాత

హైదరాబాద్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌ భామ ఓపల్ సుచాత విన్నర్‌గా నిలిచారు. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని పొందారు. 107 దేశాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS