Saturday, October 4, 2025
spot_img

latest telugu updates

ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

ప్రధాని మోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.రాష్ట్రానికి చెందిన పలు అంశాల పై చర్చించారు.రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు విభజన అంశాలను కూడా చంద్రబాబూ ప్రధాని దృష్టికి తీసుకోనివెళ్ళారు.సుమరుగా గంట పాటు...

ఎయిర్ యూరోపా విమానంలో ఊహించని ఘటన

ఎయిర్ యూరోపా విమానంలో ఊహించని ఘటన జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఎయిర్‌ యూరోపా కి చెందిన బోయింగ్‌ 787-9 విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్‌ లోని మాడ్రిడ్‌ నుంచి మాంటెవీడియోకు బయల్దేరింది.మార్గమధ్యలో ఒక్కసారిగా విమానంలో అల్లకల్లోలం నెలకొనడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు.మరో ప్రయాణికుడు ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్ లో...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img