యువతరం దారి తప్పుతోంది. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసంఅడ్డదారులు తొక్కుతూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటోంది. యువతరంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ.. అలాంటి యువత నేడు ఆన్లైన్ బెట్టింగ్లు, మత్తపదార్థాలకు బానిసలై, తలకు మించిన అప్పులు చేస్తూ చివరికి వాటిని తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతూ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు.
రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుంది
శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని, రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాసనమండలిలో మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.....
హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా...