సోమవారం మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. నాగోల్ - రాయదుర్గం లైన్లోని బేగంపేట - రాయదుర్గం మధ్య ఉదయం సాంకేతిక సమస్య ఏర్పడడంతో 15 నిమిషాల పాటు రైళ్లు ఆగిపోయాయి. విద్యుత్ ఫీడర్ లో సమస్య రావడంతో మెట్రో రైళ్లు కాసేపు నిలిచిపోయాయని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. సోమవారం కావడంతో ఆఫీస్లకు వెళ్ళే...