42 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల దొంగ లెక్కలు
ఏఐసీటీఈ, యూనివర్సిటీ నిబంధనల ఉల్లంఘన
బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్లతోనే బోధన
20 కాలేజీల్లో రూ.10లక్షలకు పైగా, 12కాలేజీల్లో రూ.10లక్షల లోపు డొనేషన్లు
అధ్యాపకులు లేకుండా సిలికాన్ తంబ్ తో మేనేజ్
2400 మంది విద్యార్థులకు 32 మంది అధ్యాపకులే
76 కళాశాలలో కంప్యూటర్ ల్యాబోరేటరీలు కరవు
50 వేల మంది చదివితే 5వేల మందికే...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...