పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడు
అక్కున చేర్చుకుని ఎంపిగా గెలిపిస్తే మోసం చేసిండు
కెసిఆర్ మోసపూరిత విధానాల వల్లనే పాలమూరు వెనకబాటు
శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన
కేసీఆర్ పదేళ్ల పాలనపై ఘాటు విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ సీఎం అయ్యాక ఎక్కువ అన్యాయం...