Saturday, October 18, 2025
spot_img

Mahela Jayawardene

ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్‎గా మహేల జయవర్ధనే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‎కి సంబంధించి ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ కోచ్‎గా శ్రీలంక మాజీ దిగ్గజం మహేల జయవర్ధనేను నియమించింది. గతంలో కూడా మహేల జయవర్ధనే ఈ పదవిలో కొనసాగారు. మహేల జయవర్ధనే కోచింగ్ లో ముంబయి ఇండియన్స్ 2017, 2019 ,2020 సంవత్సరాల్లో ట్రోఫీని గెలుచుకుంది.
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img