Friday, July 4, 2025
spot_img

malkajgiri

అనురాగ్‌ యూనివర్సిటీ బరాబర్‌ కబ్జానే

నాదెం చెరువును కబ్జా చేసిన పల్లా.. సర్వే నెం. 813, 796లో కొంత భాగం చెరువు బఫర్‌ లోనే సర్వే నెం. 796లో ఇతరుల భూమిని కబ్జాచేసిన జనగామ ఎమ్మెల్యే చెరువు బఫర్‌ జోన్‌లో కాలేజీ, హాస్టల్‌ నిర్మాణం గతంలో అధికారులను బెదిరించి ఎన్‌ఓసీ తీసుకున్న వైనం తాజాగా తప్పుడు సమాచారంతో ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ విలేజ్‌ మ్యాప్‌ పరిశీలిస్తే అసలు విషయం...

ప్ర‌భుత్వ భూమిలో అక్రమ నిర్మాణం

స‌ర్కార్ భూమిలో య‌ధేచ్ఛ‌గా నిర్మాణాలు చేప‌డుతున్న భూ ఆక్ర‌మ‌దారుడు ఎం. రోహిత్‌రెడ్డి ముడుపులు తీసుకొని అనుమ‌తులిచ్చిన అప్ప‌టి సిటీ ప్లాన‌ర్ సర్కారు భూమిని ఎన్‌క్రోజ్‌మెంట్ చేసినందుకు నోటీసుల‌చ్చిన ఎమ్మార్వో గౌత‌మ్‌కుమార్ ఏపీ లాండ్ యాక్ట్ ఎన్‌క్రోజ్‌మెంట్ 111/1905 ప్రకారం చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఎమ్మార్వో వార్నింగ్ ఎఫ్ఐఆర్ నమోదైనా.. చ‌ర్య‌లు చేప‌ట్ట‌ని పోలీసులు, రెవెన్యూ శాఖ‌ గవర్నమెంట్ భూమిని కాపాడ‌లేని ఉప్ప‌ల్ త‌హ‌సిల్దార్‌ అవినీతికి...

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103వ జయంతి సంధర్బంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు డీకే. అరుణ,ఈటల రాజేందర్ పాల్గొని పీవీ నరసింహారావుకి నివాళి అర్పించారు.కార్యక్రమం అనంతరం మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కలిశారు.మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరియు తెలంగాణలో...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS