Wednesday, July 2, 2025
spot_img

marriage

ప్రతి ఏటా పెరుగుతున్న పెళ్లి కాని ప్రసాద్ లు

35ఏళ్లు దాటినా పెండ్లి సంబంధాలు కుదరక కళ్యాణ ఘడియ కోసం ఎదురుచూపులు ఎక్కువ శాతం రైతు కుటుంబాలకు చెందిన వారే..! రైతుకు పిల్లనిచ్చేలా ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే బాగుండు ఇదో విచిత్ర సమస్య.. వయసు మీద పడుతున్నా పెళ్లి కాకుండా మిగిలిపోతున్న యువకుల సంఖ్య పెరిగిపోతుండటం విచిత్రం. ఒక్కరూ కాదు ఇద్దరు కాదు ఈ సంఖ్య వికారాబాద్...

నిశ్చితార్థం అయిన తర్వాత బట్టతల ఉందని పెళ్లికి నిరాకరణ

మనస్తాపంతో యువకుడి బలవన్మరణం నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లికి యువతి నిరాకరించడంతో యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ప్రకాష్‌మాల్‌ దంపతులకు ఇద్దరు కుమారులు.. వీరిలో చిన్న కుమారుడు పురోహిత్‌ కిషోర్‌ ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా అల్వాల్‌ బస్తీ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.....
- Advertisement -spot_img

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS