విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మ్యాస్ టీచర్..
టీచర్కి దేహ శుద్ధి చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు..
మందుల సామేల్ నియోజకవర్గంలో ఘటన…
రాజీ కుదుర్చిన మాజీ ప్రజాప్రతినిధి…
విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన జిల్లా విద్యాశాఖ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ..
ఇలాంటి ఘటనలు జిల్లాలో జరుగుతున్న పట్టించుకోని అధికారులు
గురువు దైవంతో సమానం అనేది పాత మాట. ప్రస్తుత సమాజంలో బాలికలకు...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...