Thursday, July 31, 2025
spot_img

Media

పోలింగ్ శాతం పెంచడంలో మీడియా కీలక పాత్ర

— భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎన్నికలు కీలక పాత్ర వహిస్తాయని, అటు వంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్ పేర్కొన్నారు. ప్రాంతీయ స్థాయిలో భారత ఎన్నికల...

ప్రజాస్వామ్యానికి మూల స్తంభం మీడియా

జేఏటీ 2025 డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యం గల వ్యవస్థ మీడియా(Media) రంగం అని.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం మీడియా అని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Jishnu Dev Varma) అన్నారు. సోమవారం రాజ్ భవన్ లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT)...

అత్యుత్సాహం ప్రదర్శించిన మోహన్‎బాబు..మీడియా ప్రతినిధులపై దాడి

హైదరాబాద్ శివారులోని జల్‎పల్లిలోని మోహన్‎బాబు నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయింత్రం జల్‎పల్లిలోని అయిన నివాసం వద్దకు కవరేజ్‎కు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.ఈ క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి. దీంతో జర్నలిస్టులు మోహన్‎బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మోహన్‎బాబు మీడియా ప్రతినిధులకు...

హైదరాబాద్ పుప్పాల్ గూడ లో కుప్ప కూలిన నిర్మాణం లో ఉన్న భవనం.

అల్కాపూర్ రోడ్డు నెంబర్ 14 వద్ద ఒక్కసారిగా కుప్పకూలిన స్లాబ్. స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం. తప్పిన పెను ప్రమాదం. నాసిరకమైన మెటిరియల్ వాడి స్లాబ్ వేస్తున్న బిల్డర్స్. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిర్మాణ సంస్థలు. హైటెషన్ వైర్ల వద్దకు వచ్చి ఆగిపోయిన స్లాబ్ మెటీరియల్. కుప్పకూలిన స్లాబ్ విడియోలు చిత్రికరించడానికి వెళ్లిన మీడియా పై దాడికి యత్నం. ఇక్కడ ఏమీ‌...
- Advertisement -spot_img

Latest News

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తేనే పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS