ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం మంగళగిరిలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సంధర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెదేపా పార్టీ ఎంతో మందిని నాయకులను తయారుచేసిందని అన్నారు. అనేకమంది తెలుగు రాజకీయ నాయకుల...
బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...