Tuesday, June 24, 2025
spot_img

minister nara lokesh

’సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమం

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి గారు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ గారు. సమావేశానికి హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు.
- Advertisement -spot_img

Latest News

ఆర్చరీ క్రీడాకారులకు శాప్ ఛైర్మన్ అభినందన

ఈ నెల 15 నుంచి 20 వరకు సింగపూర్‌లో జరిగిన ఆర్చరీ ఏషియా కప్ లెగ్-2 పోటీల్లో కాంపౌండ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారుడు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS