జగన్ తీరుపై మండిపడ్డ మంత్రి పార్థసారథి
గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, పోలవరం, నీటిపారుదల ప్రాజెక్టుల అంశంలో తప్పిదాలపై ప్రజల దృష్టి మరల్చడానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నారని మంత్రి పార్థసారథి విమర్శించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం విూద విమర్శలు చేస్తూ.. అబద్దాలే పునాదిగా చేసుకొని పబ్బం గడుపుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని...
మహాత్మా గాంధీ యూనివర్సిటీ పేరుతో భారీ మోసం!
జోరుగా నకిలీ సర్టిఫికేట్ల దందా..
మసకబారుతున్న విశ్వవిద్యాలయ ప్రతిష్ట
నార్కేట్పల్లి పీఎస్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్న రిజిస్ట్రార్
ముందుకు సాగని దర్యాప్తు.....