తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో కొత్తగా చేరిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్దపల్లి లోక్సభ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ కూడా ఉన్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు వివేక్ వెంకటస్వామి.. సీఎం రేవంత్కి ధన్యవాదాలు తెలిపారు.
ఏటీఎమ్లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్లలో ఆ డినామినేషన్ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...