భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ జరిమానా ఎదుర్కున్నాడు. ఆడిలైడ్ టెస్టులో భాగంగా ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన తర్వాత సిరాజ్,ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన తర్వాత ఆ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. దీంతో ఐసీసీ సిరాజ్కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోతతో పాటు డీమెరిట్ పాయింట్ విధించింది.
అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!!
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యం..
కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్
నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...