Sunday, June 1, 2025
spot_img

moinabad

నాగిరెడ్డిగూడలో యువతి అదృశ్యం

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మొయినాబాద్ పీఎస్ పరిధిలో ఓ యువతి అదృశ్యం అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడ గ్రామానికి చెందిన ఏనుగుల ప్రిన్సీ(19).. మంగళవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు వనజ, పునేష్, ఎప్పటి లాగే.. పనికోసం బయటికి వెళ్లడం జరిగింది. పని ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి...

చికెన్ షాప్ లో మ‌త్తుప‌దార్దాల‌ విక్రయాలు..

నిందితుడి అరెస్ట్, కేసు నమోదు చేసిన ఎస్ఐ నర్సింహారావు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్లో గల ఎజెఆర్ చికెన్ షాప్ లో గ‌*జాయి విక్రయాలు జరుగుతున్నాయనే నమ్మదగిన సమాచారంతో మొయినాబాద్ పోలీసులు దాడి నిర్వహించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఎస్ఐ ఆర్.నరసింహరావు నేతృత్వంలో పోలీసులు బుధవారం షాప్ ను పూర్తి తనిఖీ...

కబ్జా చెర వీడిన ప్రభుత్వ భూమి

మొయినాబాద్‌, క‌న‌క‌మాడి గ్రామశివారులో రూ.30 కోట్ల ప్రభుత్వ భూమి అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసి ఐదెకరాల స‌ర్కార్ భూమి స్వాధీనం సర్వే నెంబర్ 510/పి 5 ఎకరాల భూమిని ఆక్ర‌మించిన క‌బ్జాదారులు కబ్జా చేస్తే జైలుకు పంపిస్తామని తహసీల్దార్ గౌతమ్ కుమార్ హెచ్చరిక కనకమామిడి గ్రామంలో కూడా 4 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి...

బ‌రితెగించిన పంచాయ‌తీరాజ్‌ అధికారులు

(మొయినాబాద్ మండ‌లంలో 111 జీవోకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు) యధేచ్చగా బహుళ అంతస్తులు కడుతున్న అక్రమార్కులు పట్టించుకోని పంచాయతీ రాజ్ అధికారులు ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమ కట్టడాలు సురభి హెవెన్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్న ఎంపీవో, కార్య‌ద‌ర్శులు పొలిటికల్ లీడర్లతో దోస్తి కడుతున్న ఎంపీవో వెంకటేశ్వరరెడ్డి నిర్మాణ పనులు పూర్త‌వుతున్న ప‌ట్టించుకోని అధికారులు అవినీతి అధికారులపై పంచాయ‌తీ రాజ్ క‌మీష‌నర్...

అధికారుల అండతో సు’రభీ” గేమ్

ఎంపీడీవో,తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా యధేచ్చగా కట్టడాలు సురభి హెవెన్ లో 111 జీవోకు విరుద్ధంగా బహుళ అంతస్తులు విధులను పక్కనపెట్టి నాయకులతో అంటకాగుతున్న అధికారులు అంతా మా ఇష్టం అంటున్న వైనం ప్రభుత్వ పెద్దలు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాల్సిన గవర్నమెంట్ అధికారులు అక్రమార్కులకు అంటగడుతున్నారు. 'ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు' అన్నట్టుగా భూకబ్జాలు,...
- Advertisement -spot_img

Latest News

72వ మిస్ వరల్డ్.. ఓపల్ సుచాత

హైదరాబాద్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌ భామ ఓపల్ సుచాత విన్నర్‌గా నిలిచారు. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని పొందారు. 107 దేశాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS