ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్వహించాలంటున్న ప్రతిపక్షాలు
షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్న బంగ్లాదేశ్లో జనరల్ ఎలక్షన్స్ను 2026లో నిర్వహించనున్నారు. ఆ సంవత్సరంలోని ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనుస్ తెలిపారు. ఈ మేరకు...
ఇండియన్ అథ్లెటిక్స్లో జ్యోతి ఎర్రాజీ మళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ను...