Saturday, May 10, 2025
spot_img

mumbai indians

ముంబయి ఇండియన్స్‌కు షాక్‌

గాయం కారణంగా విఘ్నేష్‌ పుతుర్‌ జట్టుకు దూరం

ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్‎గా మహేల జయవర్ధనే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‎కి సంబంధించి ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ కోచ్‎గా శ్రీలంక మాజీ దిగ్గజం మహేల జయవర్ధనేను నియమించింది. గతంలో కూడా మహేల జయవర్ధనే ఈ పదవిలో కొనసాగారు. మహేల జయవర్ధనే కోచింగ్ లో ముంబయి ఇండియన్స్ 2017, 2019 ,2020 సంవత్సరాల్లో ట్రోఫీని గెలుచుకుంది.
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS