Saturday, October 18, 2025
spot_img

mumbai indians

ముంబైపై ‘పంజా’బ్ పైచేయి

ఐపీఎల్‌-18లో పంజాబ్ కింగ్స్ జట్టు పదేళ్ల గ్యాప్ తర్వాత ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అయింది. అదే ఉత్సాహంతో క్వాలిఫయర్ ఆడే ఛాన్స్‌నూ కొట్టేసి ఏకంగా టాప్-2లో బెర్త్ ఖరారు చేసుకుంది. లేటెస్ట్‌గా ముంబై ఇండియన్స్‌పై విక్టరీతో 19 పాయింట్లు సాధించింది. తద్వారా టాప్‌లోకి వచ్చేసింది. సోమవారం (మే 26న) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్...

ముంబయి ఇండియన్స్‌కు షాక్‌

గాయం కారణంగా విఘ్నేష్‌ పుతుర్‌ జట్టుకు దూరం

ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్‎గా మహేల జయవర్ధనే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‎కి సంబంధించి ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ కోచ్‎గా శ్రీలంక మాజీ దిగ్గజం మహేల జయవర్ధనేను నియమించింది. గతంలో కూడా మహేల జయవర్ధనే ఈ పదవిలో కొనసాగారు. మహేల జయవర్ధనే కోచింగ్ లో ముంబయి ఇండియన్స్ 2017, 2019 ,2020 సంవత్సరాల్లో ట్రోఫీని గెలుచుకుంది.
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img