తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థాంక్యూ డియర్. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలో కనిపిస్తూ వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్...
ఏపీ సీఎం చంద్రబాబును ప్రముఖ సంగీత దర్శకుడు శివమణి కలిశారు. అమరావతి క్యాంప్ ఆఫీసులో కలిసి తన కుమారుడి పెళ్లికి రావాలని కోరారు. ఈ మేరకు వివాహ ఆహ్వానపత్రికను అందించారు.
వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్లోని...