ప్రధాని నరేంద్ర మోదీని ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా మర్యాదపూర్వకంగా కలిశారు. సంబంధిత ఫొటోలను మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మోదీజీతో ఎప్పటికీ మర్చిపోలేని సమావేశమిది. నా ’సింఫొనీ- వాలియంట్’ సహా పలు అంశాలపై చర్చించాం. ఆయన ప్రశంసలు, మద్దతుకు కృతజ్ఞుడినని పేర్కొన్నారు. లండన్లో ఇటీవల ఇళయరాజా...
అధికారి హోదాలో ప్రభుత్వ భూములను ప్రైవేటుపరం
అక్రమార్కులకు అండగా ఉంటూ కోట్లు కొల్లగొట్టిన వైనం
కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో కోట్లలో అక్రమాస్తులు
ఏసీబీ, ఐటీ శాఖ అధికారులు సమగ్రంగా...