Monday, October 20, 2025
spot_img

Mythri Movie Makers

25వ సినిమా కోసం రెడీ అవుతున్న నాగచైతన్య

నాగచైతన్య.. కార్తీక్‌వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది నాగచైతన్యకు 24వ మూవీ. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్‌గా ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్ చేశారు. నాగచైతన్య ఈ సినిమాతోపాటు తన 25వ పిక్చర్ గురించి కూడా రెడీ అవుతున్నాడు. తనతో 'మజిలీ’ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ శివ...

‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్మ్ అలర్ట్: హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్‌లో జాయిన్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కొత్త షూటింగ్...

‘8 వసంతాలు’ జూన్ 20న విడుదల

ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో అనంతిక సనీల్‌కుమార్‌ నటించిన '8 వసంతాలు' సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూపొందించిన ఈ కాన్సెప్ట్ సెంట్రిక్ మూవీలో అనంతిక ప్రధాన పాత్ర పోషించారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. హృదయాన్ని కదిలించే ప్రేమకథతో తెరకెక్కించిన ఈ...

ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘NTRNeel’..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మావెరిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి NTRNeel అని వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే అంచనాలు ఆకాశంన్నంటేశాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img