Wednesday, July 2, 2025
spot_img

Nara chandrababu naidu

పివికి చంద్రబాబు, లోకేశ్‌ ఘన నివాళి

మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. పీవీని స్మరించుకున్నారు. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను దేశ పరిస్థితిని మార్చేశాయని గుర్తు చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని అంటూ కొనియాడారు....

విశాఖ తీరంలో యోగోత్సవం

ప్రధాని మోడీ సమక్షంలో అంతర్జాతీయ యోగా 6 కిలోవిూటర్ల పొడవున యోగా విన్యాసాలకు ఏర్పాట్లు సుమారు పది వేల మంది పోలీసుల మోహరింపు ఈ నెల 21న విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణకు రంగం సిద్దం అయ్యింది. ప్రధాని మోడీ ఈ వేడుకలకు హాజరు కానుండడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు 5...

గొడవల వల్ల ఎవ్వరికీ ప్రయోజనం

కూర్చొని చర్చించి.. పరిష్కరించుకుందాం కొత్త ట్రైబ్యునల్‌ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్దాం తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టిన మాకు అభ్యంతరం లేదు రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే నా లక్ష్యం తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఏపీ.సీఎం చంద్రబాబు సూచన గత కొన్ని రోజులుగా గోదావరి నదీ జలాల పై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాల...

ఎన్టీఆర్‌ భరోసా పెనన్షన్లతో సామాజిక భద్రత

ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి వెల్లడి పేదలకు ఎన్‌టీఆర్‌ భరోసా ద్వారా సామాజిక భద్రత ఏర్పడుతోందని.. పేదల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు, శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌, ఎన్‌టీఆర్‌ జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు. ఎన్‌టీఆర్‌ భరోసా ద్వారా సామాజిక భద్రత...

అంబేడ్కర్‌ విదేశీ విద్యా దీవెనకు మళ్లీ వెలుగులు

ఎస్సీల ఆదాయం పెంచేదిశగా ప్రత్యేక చర్యలు దళితుడిని స్పీకర్‌ చేసిన ఘనత మాదే అమరావతికి ప్రతిష్టాత్మక వర్సిటీల రాక రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో మెరుగైన భోజనం పొన్నెకల్లులో అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో సిఎం చంద్రబాబు అంబేడ్కర్‌ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విదేశీ విద్యాదీవెన కోసం గతంలో రూ.467 కోట్లు ఖర్చు చేశాం. కానీ, వైకాపా...

ఘ‌నంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దంప‌తులు ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ.. ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు టిటిడి చైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ జే. శ్యామలరావు, టిటిడి బోర్డు సభ్యులు, అర్చ‌కులు పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యంలో ద‌ర్శ‌న ఏర్పాట్లు...

బిసిల అభ్యున్నతికి అందరం కృషి చేస్తున్నాం

టిడిపికి మొదటి నుంచీ వెన్నెముక బీసీ వర్గాలేనని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోడి, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్న దృశ్యాలు..

బిసిల అభ్యున్నతికి అందరం కృషి చేస్తున్నాం

టిడిపికి ముందునుంచీ బిసిల వెన్నుదన్ను అగరిపిల్ల వడ్లమానులో బిసిలతో ప్రజావేదిక పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు కులవృత్తుల వారికి అండగా నిలిచామన్న సిఎం చంద్రబాబు టిడిపికి మొదటి నుంచీ వెన్నెముక బీసీ వర్గాలేనని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోడి, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు....

ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

కళ్యాణోత్సవానికి హాజ‌రు కానున్న సిఎం చంద్రబాబు ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి అమ్మవార్లకు పుష్ప మాలికలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు పండితులు.. మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కోలాహలంగా జగదభి రామయ్య వాహన సేవ నిర్వహించారు.. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర...

కూటమి సర్కార్‌ మరో కీలక నిర్ణయం

విశాఖలో లూలూ గ్రూపునకు తిరిగి భూ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం హార్బర్‌ పార్క్‌ సవిూపంలో లూలూ గ్రూప్‌నకు గతంలో కేటాయించిన 13.83 ఏకరాలను తిరిగి ఆ గ్రూప్‌నకు ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది....
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS