Monday, August 18, 2025
spot_img

Narsayapalli

ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడు మృతి

సిద్దిపేట - చేర్యాల, నర్సాయపల్లి గ్రామాల మధ్య పట్టణ శివారులో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తున్న ఓ వ్యక్తిని వెనకనుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలు కాగా స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చంద్రశేఖర్ మృతి చెందారు. మృతుడు డీఎన్టీ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS