ఫిర్యాదు చేస్తే స్పందించిన నాధుడే కారువు.
గత వారం రోజులుగా మట్టి తరలిస్తున్న చడి చప్పుడు లేదు.
అధికారుల ప్రగల్బాలు ప్రకటనల వరకేనా?
మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఉన్నట్టా, లేనట్టా.?
సంబంధిత శాఖ అధికారులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. పోలీసులు.
మట్టిని తరలించే అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా కొన్ని వందల టిప్పర్ల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు....
ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం...