Tuesday, August 19, 2025
spot_img

oldcity

నేరస్థులపై పోలీస్‌ నజర్‌…!!

రౌడీషీటర్ల దౌర్జన్యాల పై పోలీసుల ప్రత్యేక దృష్టి.. పోలీస్ స్టేషన్ కి పిలిచి కౌన్సిలింగ్‌.. గణేష్ నిమార్జనం,మీలాద్‌ ఉన్‌నబీ దృశ్య అప్రమత్తమైన పోలీసులు నేరస్థులు,రౌడీషీటర్ల కట్టడికి పోలీసులు అనుసరిస్తున్న విధానంపై ఆదాబ్‌ ప్రత్యేక కథనం…!! హైదరాబాద్ నగరం పోలీసులు గల్లీ రౌడీలు,కరుడుగట్టిన రౌడీషీటర్లు,గ్యాంగ్‎స్టార్ల భరతం పడుతున్నారు.స్టేషన్ కి పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపుతున్నారు.అంతేకాదు రాత్రి 10 దాటితే ఇంట్లో ఉండాల్సిందేనని...

పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు,ఒరిజినల్ సిటీ

2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే బాధ్యత మాదే బీఆర్ఎస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రో విషయంలో నిర్లక్ష్యం చేసింది మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీ తో చర్చలు కొనసాగుతున్నాయి నిధులు కోరితే కేంద్ర ఒక్క రూపాయి కూడా ఇయ్యాలే అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి 2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే...

బీబీ అలాం పిర్లను సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుంది దౌర్జన్యాలపై హజ్రత్ ఇమామ్ పోరాటం చేశారు : కిషన్ రెడ్డి మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలిచిందని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.మొహరం సందర్బంగా ఓల్డ్ సిటీలోని అలాం పీర్లను సందర్శించారు.ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కిషన్ రెడ్డికి ముస్లింలు దట్టి...
- Advertisement -spot_img

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS