నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్టారాజ్యం
నిబంధనలకు విరుద్దంగా డోనేషన్ల వసూలు చేస్తున్న యాజమాన్యం
ఒక్కొ సీటుకు లక్షలాది రూపాయల వసూలు
పేద పిల్లలకు భారంగా మారిన ఇంజనీరింగ్ విద్య
కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ డిమాండ్
పేదోడి పిల్లలు చదువుకునేందుకు ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. బతుకు భారమైన ఈ రోజుల్లో ఏదో...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...