Saturday, October 18, 2025
spot_img

passed away

అక్ష‌ర‌యోధుడు అస్తమయం

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు క‌న్నుమూత‌ రామోజీ అసలు పేరు చెరుకూరు రామయ్య 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్ స్థాపన 1969లో 'అన్నదాత' మాసపత్రికను స్థాపించిన రామోజీ ఈనాడు, రామోజీ గ్రూపుల ద్వారా ఎన్నో వ్యాపారాలు తెలుగు రాజకీయాలపైనా తన ప్రభావం శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన రామోజీరావు ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు...

మాజీమంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి సంతాపం తెలిపిన చంద్రబాబు తదితరులు మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి తెదేపా తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img