గుండెపోటుతో పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి
హరితహారంకు అతనే బ్రాండ్ అంబాసిడర్
80ఏళ్ళ వయస్సులోనూ మొక్కలు నాటిన మహానీయుడు
కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య
రాష్ట్ర సీఎం సహా ప్రముఖుల సంతాపం
ఓ మహావృక్షం నేలకొరిగింది.. అతని జీవితం మొక్కల నాటడానికి అంకితం చేశారు.. 80ఏళ్ళ వయస్సులోనూ మొక్కలు నాటిన మహానీయుడు.. ఇప్పటి వరకు కోటి మొక్కలు నాటిన పచ్చదనం...
ఇండియాకి వస్తున్న ప్రభాకర్ రావు
తెలంగాణ రాష్ట్రంలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రధాన నిందితుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాకి తిరిగి వస్తున్నారు....