జిల్లాలో పెట్రోలింగ్ మరిచిన పోలీసులు..
వాహనాల వెంట పరుగులు, వసూళ్ల వైపే అడుగులు..
బంగారం దొంగలను పట్టుకోవడానికి ఖాకీల తిప్పలు..
పేట పోలీసులకు బంగారం దొంగలు చిక్కెనా.?
సూర్యపేట పోలీసులు నిఘా మరిచారు. వాహనాల వెంట పరుగులు పెడుతూ, కేవలం వసూళ్ల పైనే ద్రుష్టి సరించారన్న ఆరోపణలు జిల్లా ప్రజలలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జిల్లా పోలీసులు లు నిఘా...
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వరకు వసూలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి...