పోలీసుల ముమ్మర గాలింపు
హైకోర్టులోనూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా చుక్కెదురు కావడంతో పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రప్పా.. రప్పా.. అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పేర్ని నానిపై కృష్ణా జిల్లా పామర్రు పీఎస్ లో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు....
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. పేర్ని నాని పాపం పండిందని, అతణ్ని ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు ప్రజలను పట్టి పీడించారని, ఇప్పుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 2006లో బందర్ పోర్టును అమ్మేందుకు...
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సతీమణిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయసుధపై కేసు నమోదైంది.
గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పోట్లపాలెంలో గోడౌన్...