రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి
అన్ని విభాగాలు పరిశుభ్రంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి శాఖ అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరం నందు ఆసుపత్రిలోని...