Saturday, October 4, 2025
spot_img

Pocharam Municipality

ఖజానాకు సున్నం… అధికారులకు బెల్లం..

పోచారం మున్సిపాలిటీలో పన్నుల కుంభకోణం సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ కేవలం రూ. 5.9 లక్షలు, నీలిమ హాస్పిటల్ కేవలం రూ. 88 వేలు మాత్రమే పన్నుల రూపంలో చెల్లింపులు పన్ను మదింపు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్ చట్టపరమైన చర్యలకు డిమాండ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో జరిగిన భారీ పన్నుల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది....

పోచారం మున్సిపల్ కమిషనర్ కమీషన్ కంత్రి దందా

అవినీతి అధికారులకు అధికార పార్టీ అండగా ఉండటం మరో దరిద్రం.. రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రజలకు పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలంటే నిధులు లేవంటున్నారు.. నియామకాలు ఎలా చేయాలో అర్ధం కావడం లేదు.. మూడు పువ్వులు ఆరు కాయలుగా అవినీతి దందా చేస్తున్న కొంద‌రు అధికారులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ మండల పరిధిలోని, పోచారం మున్సిపల్,...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img