Wednesday, July 2, 2025
spot_img

Police

పోలీసు విచారణకు హాజరైన అల్లుఅర్జున్‌

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు పీఎస్‌కు చేరుకున్న బన్నిని తొక్కిసలాట ఘటన.. అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు విచారిస్తున్నారు. గంటన్నర్నకుపైగా విచారణ కొనసాగుతోంది. అడ్వొకేట్‌ అశోక్‌ రెడ్డి, ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌ సమక్షంలో...

అదనపు డీసీపీలకు పదోన్నతులు

రాష్ట్రంలో 9 మంది అడిషనల్‌ డీసీపీ(ADDITIONAL DCP)లకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే ముగ్గురు డీసీపీలను బదిలీ చేసింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ డీసీపీ (స్పెషల్‌ బ్రాంచ్‌) పి.కరుణాకర్‌ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని...

పోలీసు యూనిఫాం అంటే క్రమశిక్షణకు గుర్తు

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు పోలీసు యూనిఫాం అంటే నమ్మకం, క్రమశిక్షణకు గుర్తని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. టీజీఎస్‌పీఎఫ్‌ సిబ్బంది పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ వద్ద ఉన్న శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అయిన ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ సిబ్బంది గౌరవ వందనం...

రామ్‎గోపాల్ వర్మ ఇంటికి పోలీసులు..అరెస్ట్ తప్పదా..?

రామ్‎గోపాల్ వర్మ అరెస్ట్‎కు రంగం సిద్ధమైంది. సోమవారం అయినను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‎లో పోస్ట్ చేసిన కేసులో రామ్‎గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్‎గోపాల్ వర్మపై...

పోలీస్ ఉద్యోగం..క్రమశిక్షణతో కూడుకున్నది

తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ పోలీస్‌ ఉద్యోగం అంటే క్రమ శిక్షణతో కూడుకున్నదని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌ ఆర్‌.బి.వీ.ఆర్‌ ఆర్‌, శిక్షణ సెంటర్‌ లో ఏర్పాటు చేసిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా వారు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, న్యాయం కోసం న్యాయమైన...

ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉంది

డీజీపీ జితేందర్ బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై డీజీపీ జితేందర్ స్పందించారు. బెటాలియన్ కానిస్టేబుళ్లు క్రమశిక్షణ గల ఫోర్స్ లో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదని తెలిపారు. సెలవులపై పాత పద్దతినే అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్ళీ ఆందోళన చేయడం సరికాదని అన్నారు. ఆందోళన చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆందోళనల...

మందు బాబులకు అడ్డాగా మారిన రైతు వేదిక

అక్కరకు రాని జాన్‌ పహాడ్‌ రైతు వేదిక కొరవడిన పర్యవేక్షణ.. అధికారుల పనితీరుపై మండిపడుతున్న రైతులు.. మద్యం,సిగరెట్‌,పాన్‌ పరాక్‌ కు అడ్డాగా మారిన దుస్థితి.. వాడకంలోకి తీసుకురావాలని కోరుతున్న రైతులు.. ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో రైతు వేదికలను నిర్మించింది.జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతు వేదికలు ఉత్సవ విగ్రహాలుగా,నిరుపయోగంగా మారాయి.వ్యవసాయ అధికారులను కలవాలంటే మండల,జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన దుస్తుతి. గ్రామీణ ప్రాంతాల్లోనే...

న్యాయవాదులపై దాడులు అనైతికం..!

అవును తెలంగాణ రాష్ట్రంలో వరసగా న్యాయవాదులపై ఏదో ఒక ప్రాంతంలో వరసగా దాడులు జరుగుతున్నాయి.అటు జూనియర్ మరియు సినియర్ న్యాయవాదుల అంటూ తేడా లేకుండా అటు పోలీసులు,సివిల్ వ్యక్తులు దాడులు చేయడం చట్ట విరుద్ధం చెప్పవచ్చు.ఇటీవల కాలంలో వరంగల్ జిల్లా జనగాం అనే ప్రాంతంలో ఒక కేస్ విషయంలో న్యాయవాదులు మాట్లాడడానికి పోలీసు స్టేషన్...

దొంగలను అరెస్ట్‌ చేసిన సూర్యాపేట జిల్లా పోలీస్‌లు

రూ.30 లక్షల విలువగల 35.4 తులాల బంగారం స్వాదినం 6 గురు దొంగలు అరెస్ట్‌.. ఒక దొంగ పరారీ హుజూర్‌ నగర్‌,మునగాల,చివ్వెంలపిఎస్‌ పరిధిలో దొంగతనాలు మీడియా సమావేశంలో వివరాలువెల్లడించిన జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ మీడియాకు...

చేతికి లాఠీ దొరికితే చాలు

ఖాకీలకు లాఠీ దొరికితే చాలు పేద,బడుగు బలహీనవర్గాల వారైతే చాలుజులిపించేందుకు వెనుకాడరు..వాళ్ళైతే వచ్చి ఎవరు అడగరు కదా..అదే బలిసినోళ్లు,పెద్ద కులపోళ్ల జోలికి పొతే మంచిగుండరు..మా ఉద్యోగులకు ఎందుకు రిస్క్ అనుకుంటారు..అదే చిన్న దొంగతనం కేసైనా సరే తీవ్రంగా గాయపరుస్తారు..అసలు ఎందుకు కొడుతున్నామో అనే సోయి ఉండదు..ఖాకి డ్రెస్సు వేసుకొంగనే మదం ఎక్కుతుంది కొందరికి..లాకప్ డేట్...
- Advertisement -spot_img

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS