ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం మారదు కదా, ప్రజల మనసులు గెలవదు.తమ బిడ్డలను సర్కారీ బడికి పంపని నేతలు,తమ రోగానికి ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయించని అధికారులు,ఆదర్శంగా నిలవని పాలకులు ఉన్నచోట,సామాన్యులకు వ్యవస్థపై నమ్మకం...
మన దేశం, రాష్ట్రం ఏదైనా సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే పార్టీ(నాయకుల)ల మధ్య ఆధిపత్య కొట్లాట కాదు. రాజకీయాల్లో పారదర్శకత, నైతికత అవసరం. సామాజిక, ఆర్థిక న్యాయం ప్రతి వర్గానికి అందాలె. ఎన్నికల ముందు యువత, రైతుల, మహిళ.. ఇలా ఓటున్న అన్ని వర్గాలను దేవుళ్లు అంటారు. ఎన్నికల్లో ఓట్లుగా వాడుకుంటారు. పార్టీలు ఏవైనా, నాయకులు...
ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు పార్టీలు మారేది ప్రజల కోసం కాదు.. వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసం.. ఇది నేనంటున్న మాట కాదు యావత్ సమాజం కోడై కూస్తోంది.. పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం, పదవి పోయాక జనం కోసమే మేం అంటూ ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తారు.. నిజానికి వీళ్లంతా ప్రజల కోసమే...
వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్లోని...